పనీర్ - 500 గ్రా.
కండెన్స్డ్ మిల్క్ - పావు లీటర్
కండెన్స్డ్ మిల్క్ - 250 గ్రా.
పంచదార - 2 కప్పులు
మైదా - 4 టీస్పూన్స్
పచ్చ యాలకుల పొడి - 1/2 టీస్పూన్
కుంకుమ పువ్వు
తయారు చేసే విధానం :
స్టవ్పై బాణలి పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, పంచదార వేసి బాగా కలపాలి. తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతుండాలి. పనీర్ను మైదాపిండితో కలిపి ఉండలుగా చేసుకో వాలి. ఇప్పుడు ఈ ఉండలను పాకంలో వేసి 8 నిమిషాల వరకు ఉడకనిచ్చి దింపెయాలి. చల్లారిన తరువాత ఉండలను బయటకు తీయాలి. కండెన్స్డ్ మిల్క్లో కుంకుమపువ్వు, యాలకుల పొడివేసి కలిపి అందులో ఈ ఉండలను వేయాలి అంతే నోరూరించే చమ్చమ్స్వీట్రెడీ!