భారత జాతీయోద్యమంలో పురుషులతో సమానంగా ఎంతో మంది మహిళలు పాల్గొని దేశ భక్తిని చాటారు. అందులో ఒకరు కెప్టెన్ లక్ష్మి సెహగల్. జాతీయోద్యమ కారిణిగా, ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నతాధికారిగా ఆమె సేవను యావత్ భారతావని స్మరించుకోని రోజు లేదు.
కెప్టెన్ సెహగల్గా కిర్తి గడించిన ఆమె భారత రాష్ర్టపతి పదవికి పోటీచేసిన తొలి వనితగా చరిత్ర సృష్టిం చింది. 1998లో పద్మవిభూషణ్ అందుకున్న సెహగల్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ... మనకు అందని లోకాలకు వెళ్ళి పోయింది. ఆ వీర వనిత గురించి ప్రత్యేక కథనం...Read more