
Read more..
![]() సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఓ మధ్యాహ్నం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు అరవై కిలోమీటర్ల దూరంలోని విదిశ అనే చిన్న పట్టణంలో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఒంటరిగా కూర్చుని ఉంది ఆ పద్దెనిమిదేళ్ల అమ్మాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు, రెండు జతల బట్టలు తప్ప వెంట వేరే లగేజి కూడా లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఓ ట్రైన్ రాగానే అది ఎక్కడికి వెళ్తుందని కూడా చూడకుండా ఎక్కేసింది. అంతే! మళ్లీ ఇంటిముఖం చూడలేదు.. ఇప్పుడామె ముంబయిలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్! పేరు వైశాలి షదన్గులే.
Read more..
0 Comments
Leave a Reply. |