Read more..
క్యాన్సర్ మహమ్మారికి తోబుట్టువు బలై పోతే ఎవరైనా ఏం చేస్తారు? కొన్నాళ్లు బాధ పడతారు, తర్వాత తాము దాని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ విజయవాడకు చెందిన షరోన్ సాయి చౌదరి తీరు వేరు. తెలుగునాట ఏ ఆడపిల్లా క్యాన్సర్ బారిన పడకూడదని ఆమె కంకణం కట్టుకున్నారు. దానికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కాలేజీలకు వెళుతూ అమ్మాయిల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Read more..
0 Comments
Leave a Reply. |