ప్రసంగాలతో పోరాటంలో కీలకపాత్ర
1857లో సత్తా నిరూపించిన లక్ష్మీబాయ్..
తెలుగు నారీ తక్కువ కాదన్న దుర్గాబాయ్..
గాంధీ మెచ్చిన ధీర సరోజినీ..
Read more...
మహిళలు బయటికి రావడమే అరుదైన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కొందరు సమరంలో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారు. ఉద్యమానికి ఊపిర్లూదారు. ప్రసంగాలు, యుద్ధాలు, కవితలతో బ్రిటీష్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమాన్య వర్గాల్లోకి స్వాతంత్య్ర పిపాసను రగిలించగలిగారు. వీరిలో సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ చెప్పుకోదగినవారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారి గురించి కొన్ని విశేషాలు...
ప్రసంగాలతో పోరాటంలో కీలకపాత్ర 1857లో సత్తా నిరూపించిన లక్ష్మీబాయ్.. తెలుగు నారీ తక్కువ కాదన్న దుర్గాబాయ్.. గాంధీ మెచ్చిన ధీర సరోజినీ.. Read more...
0 Comments
Leave a Reply. |