దాయాది దేశాలైన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల స్థాయి శాంతి చర్చలు ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. పరస్పరం ఘర్షణ పడే ఈ రెండు దేశాల జరిపిన చర్చల కంటే చర్చల్లో పాల్గొన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ తన అందం, వాక్చాతుర్యంతో మీడియా, ప్రజల్ని తనవైపు ఆకర్షించారు. ఈ మితభాషి గురించిన విశేషాలు ఒకసారి పరిశీలిస్తే......Read more..
0 Comments
Leave a Reply. |