ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అరుదైన అమెరికాలోని హార్వాడ్గ యూనివర్శిటీలో భారతీయ సంతతి మహిళకు తొలిసారిగా ప్రొఫెసర్ హోదా లభించింది. గోపినాథ్ భారత్లోని కోల్కతాలో జన్మించారు. తొలుత ఢిల్లీయూనివర్సిటీలో విద్యనభ్యసించారు. హార్వాడ్గ విశ్వవిద్యాలయాలలో ఆర్ధిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించడం గీతా గోపినాథ్ కి దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. గీతా గోపినాథ్ తన ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ లోని లేడి శ్రీరామ్ కాలేజీలో, మాస్టర్ డిగ్రీని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేశారు. ఆ తర్వాత 2001లో ప్రిన్సటన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందారు.2005లో హార్వార్డ్ యూనివర్సిటీలో చేరక ముందు వరకు చికాగోభూత్స్కూల్ ఆఫ్ బిజినెస్లో పని చేశారు.‘ఆమె బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్ 1990-91లోనే చవిచూసింది. అసలు సంక్షోభం ఎందుకు సంబవిస్తుందో తెలుసుకోవాలన్న ఆకాంక్షే అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర అధ్యయనానికి కారణమైందన్నారు. Read more....
0 Comments
Leave a Reply. |