ఫ్యాషన్ డిజైనర్’గా మంచి పేరు ప్రఖ్యాతులు, సంపాదన ఉన్నప్పటికీ ఆమె సామాజిక బాధ్యతలను విస్మరించలేదు. మహిళల పాలిట మహమ్మారిలా మారిన రొమ్ము క్యాన్సర్పై సమాజంలో తగిన అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జస్కీరాత్ బేడీ (26) సమాజానికి తనవంతు సాయం అందించాలని చిన్నతనం నుంచే తపన చెందేది. సైకిల్పై ప్రయాణిస్తూ ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్లో తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో సహజంగానే ఆమెకు సమాజ సేవపై ఆసక్తి పెరిగింది. ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |