ఇంకా చదవండి ........
మందులు, సర్జరీలు మాత్రమే మనిషిని బతికిస్తాయనే వైద్య విధానాలు ఒక వైపున ఉంటే, అవేవీ లే కుండానే ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వైద్య విధానాలు మరో పక్కనున్నాయి. వాటి పట్ల ఏర్పడిన అపారమైన మక్కువతో ప్రకృతి వైద్యాన్ని చేపట్టిన వారు డాక్టర్ కె. సత్యలక్ష్మి. అయితే శారీరక రుగ్మతలకే పరిమితమైపోకుండా, సామాజిక రుగ్మతల పట్ల కూడా ఆమె అంతే సమానంగా స్పందిస్తారు. హైదరాబాద్లోని వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు డైరెక్టర్గా ఉన్న సత్యలక్ష్మికి ఇటు వైద్య వృత్తిలోనూ, అటు సామాజిక కార్యక్రమాల్లోనూ గత పాతికేళ్లలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ 'అనుభవం.
ఇంకా చదవండి ........
0 Comments
Leave a Reply. |