ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలడీస్కు పులిట్జర్
తెరెకక్కిన తొలి నవల ద నేవ్గు సేక్
నక్సల్ బరి నేపథ్యంలో ది లోల్యాండ్గ
ఆలోచింపజేసే రచనలు ఆమె సొంతం
ఆమె రాసిన మూడు నవలలు ఓ సంచలనం. ఆమెకు లక్షల మంది అభిమానులు తెచ్చిపెట్టారుు. అరుుతే విమర్శకులు లేకపోలేదు. ఓ హెన్రీ, పులిట్జర్ అవార్డులు అందుకుని తన రచనా ఘనత ఏపాటిదో చూపించారు. తండ్రి భారతదేశాన్ని వీడిపోరుున తరువాత లండన్లో జన్మించింది ఈ రచరుుత్రి. అరుునా భారత దేశ సంసృ్కతి, సంప్రదాయాలు, సమస్యలు అన్నింటిపైన పట్టు సంపాదించింది. 1967లో పశ్చిమ బెంగాల్లో దున్నే వాడిదే భూమి పేరుతో ప్రారంభమైన ఉద్యమ నేపథ్యంలో రాసిన నవల ‘ది లోల్యాండ్గ’. ఇది ఈ సంవత్సరానికి బుకర్ పురస్కారం ఎంపిక జాబితాలో చోటు సంపాదించుకుంది. Read more...........