పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు పొరుగువారు. ఆ మాట నిజమేనా? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితిపై అయోమయాలు తొలగిపోవాలంటే ఈ కథనం చదవండి. అమ్మాయి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. ఇంకా చదవండి
0 Comments
ఆమె పుట్టుకతో అంధురాలు. అంధత్వం ఆమెకు కేవలం శారీరక వైకల్యమే. ఆమె జీవనగమనానికి అదెక్కడా ఆటంకంగా అనిపించలేదు. ఆమె మనో నేత్రమే జీవితనౌకకు ఆలంబనగా నిలిచింది. ఐదు పదుల జీవితాన్ని మానసిక ధైర్యంతో ఆమె మున్ముందుకు నడిపిస్తోంది. ఎవరి ఆసరా అవసరం లేకుండా నే జీవనసాగరాన్ని ఒంటి చేత్తో ఈదడం ఆమెలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత.ఇంకా చదవండి
విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా 'లైన్ మేన్'ను పిలిచేవాళ్లం ఇన్నాళ్లూ. ఇక మీదట 'లైన్ విమెన్'ను పిలిస్తే చాలు, కరెంటు స్తంభాలను ఎక్కి వెంటనే సరిచేసేస్తుంది. మహారాష్ట్రలోని విద్యుత్ సరఫరా సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 2200 మంది మహిళలను 'లైన్ విమెన్'గా నియమించి చరిత్ర సృష్టించింది. ఇంకా చదవండి
|