ఉత్తరాఖండ్లోని చావోస్ వరద బాధిత సహాయ శిబిరం. భారీ విధ్వంసం తర్వాత ఏర్పడిన బీభత్స వాతావరణాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతం. సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సైనికులు, తిండిపొట్లాలను జారవిడుస్తున్న హెలికాప్టర్లు, వరదబాధితుల ఆర్తనాదాలతో.. 'ఇక్కడి నుంచి బతికి బట్టకడితే చాలురా దేవుడా' అనుకుంటున్నారంతా. ఒకప్పుడు విహారప్రదేశమైన ఈ ప్రాంతం.. వరదలొచ్చాక చెత్తకుప్పలా మారిపోయింది. అలాంటి చోట-తిని పడేసిన ఎంగిలి ప్లేట్లు, తాగి విసిరేసిన టీ గ్లాసులు, ఖాళీ పొట్లాలు, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకుంటూ అందరికంటా పడింది ఓ తెల్లమ్మాయి. Read more
0 Comments
Leave a Reply. |