అన్నీ ఉన్నా నేత చీరెలు ధరించిన ధీర
గాంధీ పిలుపుతో సత్యాగ్రహ ఉద్యమంలోకి...
సంవత్సరం పాటు జైలు జీవితం
తండ్రి వెంట కాంగ్రెస్ సమావేశాలకు హాజరు
మోతీలాల్ నెహ్రూ కుమార్తెగా, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోదరిగా ప్రజలందరికీ చిరపరిచితమైన విజయలక్ష్మి పండిట్ ఝాన్సీలక్ష్మి బారుు, సరోజిని స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో బ్రిటీష్ పాలకులపై పోరాడారు. పలుసార్లు జైలుకు వెళ్లారు. భారత ప్రతినిధిగా పలు దేశాల్లో జరిగిన సదస్సులకు హాజరయ్యారు. భారత తొలి మంత్రిగా ఘనత వహించారు. ఆమె చూపిన పోరాట పటిమ నేటికీ స్ఫూర్తిదాయకం.
Read more.....