- పనసతొనలు తేనెలో నానబెట్టి తింటూ ఉంటే నరాలబలహీనత, దోషాలు తొలగిపోయి బలం,శక్తి పొందుతాయి.
- జాజికాయ గంధం అరగతీసి పిల్లల ముఖంపై వచ్చే తెల్లమచ్చలపై రాస్తే మచ్చలు మాయమవుతాయి.
- వాము బాగా నూరి బెల్లంలో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసి ఒకటి, రెండు ఉండలు తింటే కడుపులో వాయువుని నివారించవచ్చు. Read more.......