స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్పర్సన్గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. Read more....
0 Comments
చిన్నప్పుడే నాన్న చనిపోయారు. తాను చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో, చుట్టుపక్కల గ్రామాల్లోని ఎందరో అమ్మాయిల్ని చదువుల బాటలో నడిపించిన వైభవి... యునిసెఫ్ నుంచి నవజ్యోతి అవార్డు గెలుచుకుంది.
మాది మారుమూల గ్రామం. అమ్మాయిలకు రక్షణ తక్కువ. ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేవారుకాదు. మా అమ్మానాన్నలు రోజు కూలీలే. కానీ నన్ను బాగా చదివించాలని కలలు కన్నారు. ఇబ్బంది అయినా బడికి పంపేవారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. తట్టుకోలేకపోయా. బడికెళ్లడం మానేశా. అమ్మ ఓదార్చింది. 'నువ్వు చదువుకుని ఈ గ్రామం వాళ్లకీ దారి చూపిస్తావని నాన్న అనుకుంటే ఇలా చేస్తావేం..' అని కోప్పడింది. దాంతో స్కూలు దూరమైనా ధైర్యంగా వెళ్లేదాన్ని. ఇంకా చదవండి ........ మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్ర నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా చదవండి ......... ప్రాన్స్, నూడుల్స్ ప్రై చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
తొలిసారిగా పత్రికా రంగంలో ప్రవేశం
తరువాత రాజకీయాల్లోకి... యుపిఏ హయాంలో రాజ్యసభకు నామినేట్ బాల్య వివాహాల రద్దుకు పోరాటం వ్యాపార దక్షతలోనూ తనకు తానే సాటి ఇంకా చదవండి .......... |