* ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి.
* క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం. ఇంకా చదవండి .......
తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్లు పూసి పూసి విసుగెత్తిపోయారా? అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...
* ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి. * క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం. ఇంకా చదవండి .......
0 Comments
రోడ్డుకు గతుకుపూంత సహజమో... జీవితంలో ఒడిదుడుకులు కూడా అంతే! వాహనం నడిపేటప్పుడు... వీథి మలుపులను, స్పీడ్వూబేకర్లను దాటితేనే గమ్యాన్ని చేరుతాం... బతుకు బాటలో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తేనే... విజయంతో నిలుస్తాం... అక్షరం రాకున్నా.. చేతిలో ఉన్న పనిని నమ్ముకుంది... జీవన పోరాటంలో రోజూ ఎన్నో వ్యూహాలను ఛేదిస్తోంది... ఆటోడ్రైవర్గా రాణిస్తూ... సాటి మహిళలకు స్ఫూర్తినిస్తోంది కరీంనగర్కి చెందిన రాజకుమారి.
ఇంకా చదవండి....... రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇంకా చదవండి .........
స్ర్తీలు వారి శరీర భాగాల్లో అన్నింటికంటే జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే వారి శిరోజాలే వారికి అందం అని భావిస్తుంటారు. అటువంటి శిరోజాలకోసం తలస్నానానికి ముందు తర్వాత ఆరు చిట్కాలు పాటించండి.. మీ జుట్టును నిగనిగలాడేలా చేసుకోండి. ఇంకా చదవండి.......... తొలిసారే 1,72,043 మెజారిటీ
ఎఐసిసి సెక్రటరీగా నియామకం సమస్యలపై నిరంతర పోరాటం ట్రస్టుతో ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు చేయడం అంటే ఎంతో అభిమానం ప్రియాదత్ యువ రాజకీయ నేతల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. సునీల్ దత్ కూతురిగా, సంజయ్దత్ సోదరిగా రాజకీయాల్లోకి వచ్చినా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. మెుదటిసారి 14వ లోక్సభకు ముంబయ్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం 15వ లోక్సభలోనూ కొనసాగుతున్నారు. ఇంకా చదవండి ........ |