వెజ్ దమ్ బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
0 Comments
బెండకాయ బజ్జీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలలో బహిష్టు సమయంలో పొత్తి కడుపునొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్ఫుల్ మెన్సెస్) అంటారు. బహిష్టు కనబడిన తర్వాత మొదటి, రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి రావడం సాధారణంగా జరుగదు. సుమారు 50శాతం మంది స్త్రీలు బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18సంవత్సర ముల నుండి 24సంవత్సరముల వరకూ ఉన్న స్త్రీలలో బహిష్టు సమయంలో కడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివాహ అనంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
Read more... చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Read more... మందులు, సర్జరీలు మాత్రమే మనిషిని బతికిస్తాయనే వైద్య విధానాలు ఒక వైపున ఉంటే, అవేవీ లే కుండానే ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వైద్య విధానాలు మరో పక్కనున్నాయి. వాటి పట్ల ఏర్పడిన అపారమైన మక్కువతో ప్రకృతి వైద్యాన్ని చేపట్టిన వారు డాక్టర్ కె. సత్యలక్ష్మి. అయితే శారీరక రుగ్మతలకే పరిమితమైపోకుండా, సామాజిక రుగ్మతల పట్ల కూడా ఆమె అంతే సమానంగా స్పందిస్తారు. హైదరాబాద్లోని వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు డైరెక్టర్గా ఉన్న సత్యలక్ష్మికి ఇటు వైద్య వృత్తిలోనూ, అటు సామాజిక కార్యక్రమాల్లోనూ గత పాతికేళ్లలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ 'అనుభవం.
ఇంకా చదవండి ........ |