పుచ్చ పండు ముక్కలు : పది కప్పులు
బొండాం నీళ్ళు : ఆరు కప్పులు
నారింజ రసం : అర కప్పు
సబ్జా గింజలు : అర చెంచెడు
బత్తాయి రసం : అర కప్పు
తయారుచేసే పద్దతి :
కొబ్బరి నీళ్ళలో సబ్జా గింజలు వేసిన అరగంట తర్వాత పుచ్చ పండు ముక్కలను మిక్సీ లో వేసి గ్రైండ్ చేసి వడగట్టిన నీళ్ళు, నారింజ రసం, బత్తాయి రసం పోసి కలుపుకుని ఫ్రిజ్ లో బాగా చల్లబడే వరకూ ఉంచాలి. తాగేటప్పుడు అవసరమైతే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు.
మూలం: నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం