పుచ్చకాయ ముక్కలు - పావు కప్పు
అరటిపండు ముక్కలు - పావు కప్పు
ద్రాక్ష పండ్లు - పది
దానిమ్మ గింజలు - పావుకప్పు
పంచదార పొడి - మూడు టీ స్పూన్లు
పెరుగు - రెండు కప్పులు
తయారుచేసే పద్ధతి :
ఒక గిన్నెలో పెరుగు వేసి వెన్న తేలేలా చిలకాలి. తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేసి కలుపుకోవాలి. (ఏ పండ్లు అందుబాటులో ఉంటే వాటితో తయారుచేసుకోవచ్చు. ఇష్టపడేవారు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు)
మూలం : సాక్షి దినపత్రిక