ఇంటికొచ్చి "అమ్మా.. నరసమ్మా! నొప్పులొస్తున్నాయి తల్లీ! నువ్వు రాకపోతే తల్లీబిడ్డా దక్కేలా లేరు'' అని చెబితే చాలు. గుడ్డ సంచి చేతికి తగిలించుకుని "పదండి పదండి'' అంటూ ఏ ఊరు, ఎంత దూరం, ఎలా వెళదాం అన్న ప్రశ్నలేవీ అడక్కుండా రయ్యిమని పోవాల్సిన చోటికి వెళ్లిపోతుంది నరసమ్మ.ఇంకా చదవండి
0 Comments
కోట్లాదిమందిని ఆనందడోలికల్లో ఓలలాడించే కళా హృదయుల జీవితాలు అత్యంత విషాదకరంగా ఎందుకు ముగిసిపోతాయో ఏమీ చెప్పలేం. హిందీ సినిమాల్లో 1200 పాటల దాకా పాడిన గీతాదత్ జీవితం అలా విషాదకరగానే ముగిసింది. దాదాపు పాతికే ళ్ల పాటు హిందీ చిత్రసీమను తన స్వర మాధుర్యంతో రాగరంజితం చేసిన గీతారాయ్ జీవితం గురుదత్ను ప్రేమ వివాహం చేసుకున్న కొన్నాళ్లకు తీవ్రమైన సంఘర్షణకు గురయ్యింది. ఈ క్రమంలో గురుదత్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ పరిణామంతో హతాషురాలైన గీతాదత్ మద్యానికి బానిసై లివర్ సిర్రోసిస్ బారిన పడి తన 41 ఏటనే కన్నుమూసింది. ఆమె జీవిత విషాదాన్ని అక్షరాలా ప్రతిఫలించే 'దో భాయి' సినిమాలోని 'మేరా సుందర్ సప్నా బీత్గయా' పాటను జాఁ నిసార్ అఖ్తర్ రచిస్తే ఎస్ డి బర్మన్ సంగీతంలో గీతా దత్ గుండెల్ని పిండేసేలా పాడారు.Read more..........
కళకు వన్నె తెచ్చిన షర్మిష్ఠ ముఖర్జీ
రాజకీయాలు అంటే అంతగా నచ్చవు హంగు ఆర్భాటాలకు చాలా దూరం నలుగురిలో కలిసిపోయే మాటకారి నిర్మొహమాటం ఎక్కువ ప్రణబ్తో సాన్నిహిత్యం ఎక్కువ భారతీయ నృత్య వైభవం ఆమె ప్రదర్శనలో సాక్షాత్కరిస్తుంది. రాష్టప్రతి కుమార్తె అన్న భావన ఏమాత్రం ఆమెలో కనిపించదు. అందరిలో తను ఒకరిలా కలివిడిగా కలిసిపోతుంది. అందుేక ఆమె అంటే ఇష్టపడే సహచరులు ఎందరో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుమార్తెగా కంటే కథక్ నృత్యకారిణిగా గుర్తింపు రావడమే తనకు విశేషమని చెబుతుంటారు. నాలుగు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్టప్రతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యం అందరిని ఆకట్టుకుంది.Read more.......... నిదా ప్రతిభకు అద్దం పట్టే కళ
ఫ్యాషన్ డిజైనర్గా జాతీయ స్థారుులో కీర్తి పాత పోస్టర్లపై మక్కువ ఎక్కువ ‘న్యూ ఇండియా బయోస్కోప్’ స్థాపన ప్రస్తుతం యువతలో చాలా మంది టెక్నాలజీ అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సరికొత్త పరిజ్ఞానంతో వినూత్నమైన వస్తువులు తయారు చేయడమే కాదు. వాటితో సమయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో ఆలోచిస్తున్నారు. చేసే పని వేగంగా పూర్తయ్యే మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అరుుతే అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారంటే పొరబాటే. ఈ నాటి కాలంలోని కురక్రారులోనూ పాత కళాకృతులపై మక్కువ చూపే వారు ఉన్నారు. వాటికి నేటి పరిజ్ఞానాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వారిలో నిదా మహ్మూద్ ఒకరు. తనకి డిజైన్పై ఉన్న మక్కువతో పాత చిత్రాల పోస్టర్లను రూపొందిన కళాకారులను అన్వేషిస్తున్నారు. వారి చేత ఆకర్షణీయమైన రూపాలను డిజైన్ చేరుుస్తున్నారు. ఆనాటి కళాకారులకు ఉపాధిని కల్పిస్తున్నారు. Read more......... బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోని అగాధాల నేపథ్యం లో రాసిన సంకలనం ‘ఇవవై దశాబ్ధాల హిందీ సినిమా’ అనే పేరుతో పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించారు. ఈ గ్రంథానికి మంచి ఆదరణ, ప్రశంసలు అందుకుంది అనుపమ. ఈమె మరో గ్రంధం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ పుస్తకానికి ముందు మాట షారూక్ ఖాన్ రాయడం మరింత ఉత్సాహాన్ని నింపింది.
అభివృద్దిచెందిన అనేక రంగాల్లో చలనచిత్ర పరిశ్రమ అతి పెద్ద ఏకైక రంగంగా నిలిచింది. అయితే తెరమీద కనిపించే వారే ఈ రంగంలో సాధారణంగా ప్రజల దృష్టిపథంలో ఉంటారు. కానీ, ఇందుకు కారణమైన తెరవెనుక ప్రజ్ఞావంతులు చాలా వరకూ ఎవరికీ తెలియరు. కానీ ఏ సినిమా సూపర్ హిట్టయినా కేవలం నటీనటులవల్లనే అనుకునే భ్రమలు ఇంకా ప్రేక్షకలోకాన్ని విడిచిపెట్టలేదు. ఒక సినిమా రూపొందాలంటే దాని వెనుక ఎన్ని రంగాల నిపుణులు శ్రమిస్తారో ఒక్కసారి ఆలోచిస్తే చిత్ర విజయ సారథులు ఎవరు? అన్న విషయం తేటతెల్లమవుతుంది. Read more......... మహానగరంలో టాయ్లెట్ల కోసం ఇబ్బందులు
పాదయాత్ర నిర్వహించిన మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం పేరిట ఉద్యమం విద్యార్థునుల సమస్యలపై ఆవేదన దాదాపు నెల రోజులు జనం మధ్యే త్వరలో రాజకీయాల్లోకి వస్తా నిర్మాతగా రాణిస్తున్న ఆకుల విజయ. Read more... కొత్తకొత్త విషయాలు నేర్పించాలన్న సరదా ఇటు టీచర్లకుండాలి, తెలుసుకోవాలన్న ఆసక్తి అటు విద్యార్థులకుండాలి. మొత్తమ్మీద రొడ్డకొట్టుడు చదువులు మారాలి. దానికోసమే నా ప్రయత్నం' అంటున్నారు సుచిస్మిత. విద్యారంగంలో పాతికేళ్ల అనుభవమున్న ఆమె ప్రముఖ సంస్థలెన్నిటికో కన్సల్టెంటుగా పనిచేసి ప్రస్తుతం యూనిసెఫ్ పేదపిల్లల కోసం చేపట్టదలచిన కార్యక్రమాలను రూపొందించడంలో తలమునకలుగా ఉన్నారు. Read more......
2002లో తన భూమిని లాక్కుని, అందులో వ్యవసాయం చేస్తున్న పాలేరుని కొట్టారని ఓ మహిళ ఎస్పీని కలవడానికి వెళ్లింది. ఆమెను చూసిన అతను మర్యాదలు చేస్తున్నాడు. ఆమెకు ఆశ్చర్యం! పోలీసులు ఇంత మర్యాద చేస్తారా ప్రజలకు అని! అదే అడిగిందామె ‘పోలీసులకు ప్రజలపట్ల ఇంత సహృద్భావం ఉంటుందా? నేన్పెడూ చూడలేదు స్పందన ఉంటుందని నాకు తెలియదు!’ అని. ‘మీరు నాకు తెలుసు!’ అన్నాడా ఎస్పీ. ‘నేను ఇంతకుముందు మీతో మాట్లాడటం కాదు కదా! చూసి కూడా లేను. తెలియడం ఎలా సాధ్యం?’ అందామె. ‘నా కూతురు మీ దగ్గర చదువుకుంది!’ అని సమాధానమిచ్చాడాయన. ఆయన అప్పటి నల్గొండ ఎస్పీ విద్యాసాగర్. ఆ మహిళ.. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ఛైర్ పర్సన్గా పనిచేసి ఇటీవలే రిటైరైన ఆచార్య మాదిరెడ్డి అండమ్మ! Read more...
'జీవితంలో అన్ని సమస్యలూ పరీక్షించడానికే వస్తాయి. ఏవీ కూడా చనిపోయేంత పెద్దవి కావు' అని తన స్కూళ్లో చదివే పిల్లలకు తరచూ చెబుతుంటుంది బెర్తా ధికర్. ఆమె జీవితానుభవం నుంచి చెప్పే పాఠమే అది. భవిష్యత్తులో ఏమవుతుందో ముందే తెలిస్తే, అంతకంటే నరకం మరోటి ఉండదు. కొన్నేళ్ల క్రితం బెర్తా పరిస్థితి కూడా అలాంటిదే. డిగ్రీ చదివేప్పుడు తనకు క్రమంగా కంటిలోపలి రెటినాను తినేసి చూపుపోయేలా చేసే 'రెటినైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధిని తగ్గించడం ఎవరి వల్లా కాలేదు. అంత మాత్రాన నిరాశపడి ఖాళీగా కూర్చోలేదు. 'పూర్తిగా చూపు పోయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే చదవగలుగుతున్నా కదా' అని ధైర్యంగా పీజీలో చేరింది. కానీ వ్యాధి తన పని తాను చేసుకుపోవడంతో పీజీ సగంలో ఉండగానే ఆమె చూపును పూర్తిగా కోల్పోయింది. Read more.........
శాస్ర్తీయ సంగీతమంటే ఆసక్తితో చిన్నప్పుడే ప్రారంభించిన ‘సాధన’
తొలిపాట ‘జాన్ బాజ్ ’లో ‘హర్ కిసీకో నహీ మిల్తా’ సూపర్ హిట్ మున్నాలో ‘మనసా’ పాటతో తెలుగులో మంచి గుర్తింపు ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం 2002 జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు... ఫిలింఫేర్ అవార్డులు ఆమె స్వరం విన్నవారికి స్వర్గం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఓ మధుర ఫలం తిన్న అనుభూతి కలుగుతుంది. అమృతం సేవించిన ఆనందం కలుగుతుంది. తీయని స్వరంతో పాటకు ప్రాణం పోసే సాధనా సర్గం గురించి ఆమె పాటలే నిర్వచిస్తారుు. మున్నా చిత్రంలో పాపులర్ సాంగ్ ‘మనసా..నువ్వుండే చోటే చెప్పమ్మా’ అంటూ కురక్రారు హృదయంలో నేటికీ మోగుతున్న స్వరం ఆమెది. శంభో శివ శంభోలో ‘కనుపాపల్లో ప్రేమ’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించి తెలుగువారికి సుపరితమైన సాధనా సర్గం గురించి ఈరోజు.. Read more........... |